
హైదరాబాద్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి నెలలో ఇచ్చిన షోకాజ్ నోటీసులకు తీన్మార్ మల్లన్న ఇవ్వలేదు. పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో వివాదం మొదలయింది. క్రమశిక్షణ కమిటి ఇచ్చిన రిపోర్టు మేరకు మల్లన్న ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన ఇచ్చింది.