YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రైతుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించిన సూర్య..!!

రైతుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించిన సూర్య..!!

 సూర్య హీరోగానే కాదు.. నిర్మాత గాను వరుస సినిమాలు చేస్తున్నాడు.  తాజాగా కార్తీ హీరోగా ఆయన తమిళంలో 'కడైకుట్టి సింగం' సినిమాను నిర్మించాడు. తెలుగులో ఈ సినిమా 'చినబాబు' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  తెలుగులో ఈ సినిమా ఒక మోస్తరుగా ఆడినా, తమిళంలో మాత్రం ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ మిళనాడులోని రైతుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. తన 'అగరం' ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు.

Related Posts