YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

టాలీవుడ్ లో అరంగేట్రం చేయనున్న శ్రీదేవి కుమార్తె..??

 టాలీవుడ్ లో అరంగేట్రం చేయనున్న శ్రీదేవి కుమార్తె..??

 'దఢక్'తో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన శ్రీదేవి కుమార్తె జాన్వీ, ఓ తెలుగు చిత్రంలో స్టార్ హీరో సరసన నటించనున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించే చిత్రంలో ఆమెను కథానాయికగా తీసుకుంటామని బోనీ కపూర్ తో చర్చినట్టు తెలుస్తుంది. ఈ విషయమై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. జాన్సీ టాలీవుడ్ అరంగేట్రంపై మరింత స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.  శ్రీదేవికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆమెతో ఎంట్రీ చేయించాలని బోనీ కపూర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Related Posts