YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆగస్టు 16 నుంచి టీటీడీ ఉద్యోగుల సమ్మె!

ఆగస్టు 16 నుంచి టీటీడీ ఉద్యోగుల సమ్మె!

తాజాగా ఉద్యోగ సంఘాలు, టీటీడీకి సమ్మె నోటీసును ఇచ్చాయి. ఆగస్టు 16 నుంచి తాము సమ్మెకు దిగబోతున్నట్టు ఈ నోటీసులో పేర్కొన్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరాయి. అంతకుముందు బోర్డు సభ్యుడు రామచంద్రారెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను చైర్మన్ తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రామచంద్రారెడ్డి చెప్పిన సమాధానంతో తృప్తి చెందని ఉద్యోగులు, ఈ నోటీసులు ఇచ్చారు. 

Related Posts