YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మోదీ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా..!!

 మోదీ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా..!!

బాలీవుడ్ నటి, ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ ప్రధాని నరేంద్ర మోదీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోదీ నిఖార్సయిన ప్రజా నాయకుడని వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో మోదీకి మరోసారి ప్రధానిగా అవకాశం ఇవ్వాలని ఈ ముద్దుగుమ్మ అభిప్రాయపడింది. ప్రజాస్వామ్యానికి మోదీనే సరైన వ్యక్తి అని కంగన వ్యాఖ్యానించింది. మోదీ జీవితంలోని ఘటనల ఆధారంగా ‘చలో జీతే హై’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి ముంబైలో ప్రదర్శించిన ఈ సినిమా ప్రత్యేక స్ర్కీనింగ్ కు కంగన హాజరైంది.

Related Posts