YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న జనసేనాని..!!

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న జనసేనాని..!!

లష్కర్ బోనాలు సందర్భంగా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలను పవన్ సమర్పించారు. ఈ సందర్భంగా పవన్ ప్రత్యేకపూజలు నిర్వహించారు. 

Related Posts