YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు ‘కాపు’ సెగ తగిలింది..!!

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు ‘కాపు’ సెగ తగిలింది..!!

 వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు ‘కాపు’ సెగ తగిలింది.  కాపు రిజర్వేషన్ల అంశంపై తాను హామీ ఇవ్వలేనని జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలపై  టీడీపీ నేతలు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తప్పుబట్టారు. కాగా,తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడి మండలం గోనేడలో జగన్ పాదయాత్రను కాపు నాయకులు అడ్డుకున్నారు. ప్లకార్డులు చేత బూనిన కాపు యువత నాయకులు ‘కాపులను మోసం చేయొద్దు’ అంటూ నినాదాలు చేశారు. దీంతో, కాపు నేతలను జగన్ సెక్యూరిటీ సిబ్బంది పక్కకు నెట్టేశారు. 

Related Posts