YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోక్ సభలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తిన అవంతి శ్రీనివాస్..!!

లోక్ సభలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తిన  అవంతి శ్రీనివాస్..!!

టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ కాపు రిజర్వేషన్ల అంశాన్ని లోక్ సభలో లేవనెత్తారు. అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని తక్షణమే షెడ్యూల్ 9లో చేర్చాలని పట్టుబట్టారు. అవంతి శ్రీనివాస్ డిమాండ్ కు పలు పార్టీలు మద్దతు పలకడం గమనార్హం. 

Related Posts