YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాణీపాకం ఆలయ పాలకమండలి బాధ్యతలు స్వీకరణ

కాణీపాకం ఆలయ పాలకమండలి బాధ్యతలు స్వీకరణ
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం నూతన పాలక మండలి మంగళవారం  భాద్యతలు స్వీకరించారు. ఈఓ కార్యాలయంలో ఛైర్మన్ సురేంద్ర బాబు, సభ్యులు గా డి. వి. ప్రకాష్, గోవింద నాయుడు, మదన్ కుమార్ తదితర 14 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నేటి నుంచి రెండు సంవత్సరాల పాటూ వీరు పదపుల్లో కోనసాగుతారు.  స్వామి వారి సాక్షిగా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ప్రమాణం చేసిన అనంతరం నమావేశం నిర్వహించారు. నూతన పాలక మండలి కి వేద పండితులు ఆశీస్సులు అందించి స్వామి వారి తీర్థం, ప్రసాదాలు, చిత్ర పటం అందించారు.

Related Posts