YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

విక్రమ్ తనయుడితో జోడి కట్టనున్న సాయి పల్లవి..!!

విక్రమ్ తనయుడితో జోడి కట్టనున్న సాయి పల్లవి..!!

 "ఫిదా" చిత్రం తో యువతను ఎంతగానో ఆకట్టుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. తాజాగా అయన  మరో ప్రేమ కథా చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటుడు  విక్రమ్ తనయుడు ధృవ్ ను తెలుగుతెరకు పరిచయం చేస్తున్నాడు. విషయం ఏమిటంటే  ఇందులో కూడా కథానాయికగా 'ఫిదా' నాయిక సాయిపల్లవిని తీసుకుంటున్నారట.  శేఖర్ తనకు కథను వినిపించడం..ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయని, ఇక డేట్స్ కేటాయించడమే తరువాయని సమాచారం. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అక్టోబర్ నుంచి దీని షూటింగ్ జరుగుతుంది. 

Related Posts