YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ర్టేలియన్ ఆట ముగిసింది.

 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ర్టేలియన్ ఆట ముగిసింది.

 న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఐసీసీ U-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ర్టేలియన్ ఆటగాళ్ల ఆట ముగిసింది. 47.2ఓవర్లలో 216పరుగులు చేసి ఆస్ట్రేలియన్‌ ఆటగాళ్లు ఆలౌట్ అయ్యారు. ఆసీస్ క్రికెటర్లు మెర్లో 76, పరమ్ ఉప్పల్ 34, ఎడ్వర్డ్స్ 28, మ్యాక్స్ బ్రాంట్ 14, హోల్ట్ 13, సుదర్ లాండ్ 5 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో పోరెల్, శివసింగ్, నాగర్ కోటి, రాయ్‌లు తలో 2 వికెట్లు తీశారు. ఇక 217పరుగుల లక్ష్యంతో భారత క్రికెటర్లు కాసేపట్లో బ్యాటింగ్‌ను చేపట్టనున్నారు.

Related Posts