YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరు ఎంపీ ఫై ట్రాన్స్ జెండర్ల పిర్యాదు..!!

చిత్తూరు ఎంపీ ఫై ట్రాన్స్ జెండర్ల పిర్యాదు..!!

 చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ట్రాన్స్ జెండర్ వేషంలో చేసిన హంగామా తెలిసిందే. ఈ విషయం ఫై అయన మీద ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా విజయవాడ గవర్నర్ పేట పోలీసులకు పిర్యాదు చేసారు. ‘మోదీ బావా’ అంటూ పాటలు పాడుతూ శివప్రసాద్ తమ మనోభావాలను దెబ్బతీశారని ఆమె తెలిపారు. ఆపరేషన్లు చేసుకుని మహిళలుగా మారిన తమను శివప్రసాద్ తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రకంగా ప్రవర్తించినందుకు ఆయన వెంటనే  క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Related Posts