YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఏపీ భవన్ లో రేపు ఘనం గా జరగనున్నాయి..!!

72వ స్వాతంత్ర దినోత్సవ  వేడుకలు ఢిల్లీలోని ఏపీ భవన్ లో  రేపు ఘనం గా జరగనున్నాయి..!!

72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భాగంగా 25 మంది చిన్నారులు మన జిల్లా పరిషత్ హై స్కూల్ కోసురివారిపాలెం మోపిదేవి మండలం నుండి భారతదేశ చరిత్ర గురించి నృత్య రూపకం ప్రదర్శించనున్నారు. వీరిని ఢిల్లీ వరకు  ప్రత్యేక శ్రద్ధతో  తీసుకొని  వచ్చిన  ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణు ప్రసాద్ గారికి అలాగే టీచర్ రామకృష్ణ గారికి ఢిల్లీ తెలుగువారి తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రేపు రాత్రికి మన కృష్ణాజిల్లా విద్యార్థుల యొక్క డిల్లీ లో ఇచ్చే ప్రదర్శన అన్ని టీవీలలో చూసి , మన  చిన్నారులకు ఆశీస్సులు తెలుప గలరు. వీరు చాలా శ్రద్ధగా స్టేజ్ పైన ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు.

Related Posts