YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈనెల 25 న ధర్మపోరాట దీక్ష

ఈనెల 25 న ధర్మపోరాట దీక్ష
ఈనెల 25న కర్నూల్ లో టీడీపీ ధర్మపోరాట దీక్ష జరుగుతుందని  ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వెల్లడించారు. నవ్యాంధ్ర కు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి ఒత్తిడి తీసుకురావడం దీక్ష లక్ష్యమని అయన అన్నారు. సొంత భార్యల సంక్షేమం చూడని ప్రతిపక్ష నేతలు రాష్ట్ర సంక్షేమం చూస్తారంటే నమ్ముతారా ని అయన నిలదీసారు. ముగ్గురు భార్యలకు ఆన్న్యాయం చేసిన నాయకుడు ఒకరు, భార్య కోర్టు చుట్టూ తిరిగేలా చేసిన నాయకుడు మరొకరని అయన ఎద్ఏవా చేసారు.

Related Posts