YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దామోదరం సంజీవయ్య కుటుంబసభ్యులతో రాహుల్.. మాటామంతీ!

దామోదరం సంజీవయ్య కుటుంబసభ్యులతో  రాహుల్..  మాటామంతీ!
కర్నూలులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా అయన పెదపాడులోని సంజీవయ్య ఇంటికి వెళ్లి, కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన సంజీవయ్య ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ సందర్భంగా రాహుల్ తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.  రాహుల్ తోపాటు సంజీవయ్య ఇంటికి రఘువీరారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి తదితర నేతలు కూడా వెళ్లారు.  

Related Posts