గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుచంద్రబాబు నాయుడు గారు గురువారం 21 నవంబర్ 2018 నాడు చల్లపల్లి సభలో ప్రజలను ఉద్దేశించి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి క్రింది అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతిచ్చినట్లు నిధులను మంజూరు చేస్తూ ఎనౌన్స్ చేశారు.
1. పెదగుడి మోటు మసీదు అభివృద్ధికి 4.0లక్షల రూపాయలు
2. చిన గుడి మోటు మసీదు అభివృద్ధికి 10.0లక్షల రూపాయలు.
3. చల్లపల్లి మసీదు అభివృద్ధికి 10 .0లక్షల రూపాయలు.
4. మోపిదేవి మండలం లోని బోడు గుంట చర్చి అభివృద్ధికి 100.0 లక్షల రూపాయలు.
5. వీ కొత్తపాలెం చర్చ్ అభివృద్ధికి 12 లక్షల రూపాయలు
6. ఆముదాల లంక చర్చి అభివృద్ధికి 12 లక్షల రూపాయలు.
అన్నీ కలిపి 148 లక్షల రూపాయలు కృష్ణాజిల్లాలోని దివిసీమ ప్రాంతంలోని మైనారిటీ అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు.