YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

ఉగ్రవాద సంస్థల్లో  ముస్లింల సంఖ్య.

Highlights

  • అసద్‌కు సుబ్రమణ్య స్వామి కౌంటర్
ఉగ్రవాద సంస్థల్లో  ముస్లింల సంఖ్య.


 సైనికులపై దాడి చేస్తున్న ఉగ్రవాద సంస్థల్లో ముస్లింలు ఎంత మంది ఉన్నారో లెక్క చెప్పాలని  హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి నిలదీశారు. సన్‌జ్వాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు చేసిన దాడుల్లో మరణించిన వారిలో అధికంగా ఉన్నది ముస్లింలేనని, అలాంటిది ముస్లింల దేశభక్తిని ఎలా శంకిస్తారని అసదుద్దీన్ వ్యాఖ్యలపై అయన తీవ్రంగా స్పందించారు. తన  ట్విట్టర్ ద్వారా స్పందించిన సుబ్రమణ్య స్వామి ‘‘ఉగ్రదాడుల్లో చనిపోయిన ముస్లిం సైనికుల సంఖ్యను అసదుద్దీన్ ఒవైసీ లెక్కపెడుతున్నారు. సైనికులపై దాడి చేస్తున్న ఉగ్రవాద సంస్థల్లో ఎంత మంది ముస్లింలున్నారో కూడా అసదుద్దీన్ లెక్కపెడతారా?’’ అని ట్వీట్ చేశారు. 

Related Posts