YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీవి దిగజారుడు రాజకీయాలు

టీడీపీవి దిగజారుడు రాజకీయాలు
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్ఎస్ నాయకులు జగన్ తో చర్చలు జరిపితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైసీపీ నేత శ్రీనివాస్ రావు ప్రశ్నించారు. శనివారం నాడు అయన విజయనగరం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్ల సీనియర్నంటూ చెప్పుకునే చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాటు ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోసగించారని ఆరోపించారు.టీడీపీ కారణంగానే ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ చేస్తున్న పోరాటాన్ని, ప్రయత్నాలను ఎదుర్కొలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

Related Posts