YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

డీఈడీ పరీక్షలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు

Highlights

  • డీఈడీ  విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి  లేఖ
  • ప్రజాప్రయోజన వ్యాజ్యంగా  స్వీకరణ
డీఈడీ పరీక్షలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు

 ఏపీలో డీఈడీ కోర్సుల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదని  డీఈడీ విద్యార్థులు ఆరోపించారు. విద్యాసంవత్సరం ముగిసినా వార్షిక పరీక్షలు నిర్వహించకుండా వాయిదా వేస్తున్నారని, అధికారుల ధనదాహమే దీనికి ప్రధాన కారణమని మండిపడుతున్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లాకు చెందిన ఎస్వీఎన్‌ డీఈడీ కాలేజీకి చెందిన 2016-18 బ్యాచ్‌ విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పేర్కొంటూ విచారణకు స్వీకరించిన కోర్టు.. వివరాలతో కౌంటర్‌ వేయాలంటూ రాష్ర్టానికి నోటీజు జారీ చేసిం

Related Posts