YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

సజావుగా పదవ తరగతి పరీక్షలు

సజావుగా పదవ తరగతి పరీక్షలు

కడప
బద్వేల్,  గోపవరం మండలాల్లో పదవ తరగతి పరీక్షలు సజావుగా జరిగాయి. బద్వేల్ మండలం లో 5 సేంటర్లు లలో 796 విద్యార్థులు హజరు కాగ  గోపవరమండలంలో ఐదు సెంటర్లలలో 947 విద్యార్థులు హజరు అయ్యారు. పరీక్షా కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. పరీక్షలను మండల తాసిల్దార్లు, ఎంపీడీవో అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Related Posts