YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పరాకాష్టకు చేరిన జగన్ ఉన్మాదం

పరాకాష్టకు చేరిన జగన్ ఉన్మాదం

పరాకాష్టకు చేరిన జగన్ ఉన్మాదం
అమరావతి నవంబర్ 16 
ప్రతీ అమ్మకి, ప్రతీ అక్కకి, ప్రతీ చెల్లికి చెప్పండి జగన్ సైకోయిజం పీక్స్ కి చేరిందని.  ఆఖరికి ఒంటరి మహిళని కూడా వైకాపా రౌడీలు వదలడం లేదు. టీడీపీ కార్యకర్తల ఇళ్లకి అడ్డంగా గోడలు కట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  లోకేష్ అన్నారు. శనివారం ట్వీట్టర్ వేదికగా అయన ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకపడ్డారు. ఇప్పుడు ఏకంగా మహిళలపై దౌర్జన్యానికి దిగుతున్నారు. ప్రకాశం జిల్లా, తిమ్మారెడ్డిపాలెంలో ఆదిలక్ష్మమ్మ ఇంటి ముందు కట్టిన ఈ గోడ చూస్తేనే జగన్ గారికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏంటో అర్థం అవుతుంది. వైకాపా గోడలతో ఇళ్ల నుండి బయటకు రాకుండా చెయ్యగలరేమో. కానీ ప్రజల్లో మీ చెత్త ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను ఆపలేరు జగనని అన్నారు. 

Related Posts