YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

కర్ణాటకలో రూ.1 .32 కోట్లను సీజ్ చేసిన  ఎలెక్షన్ కమిషన్

కర్ణాటకలో రూ.1 .32 కోట్లను సీజ్ చేసిన  ఎలెక్షన్ కమిషన్

కర్ణాటకలో జరుగునున్నఅసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ రూపాల్లో  ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీల నుంచి 1,32,07,720 ల విలువైన సొత్తును ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసింది.  ఆదివారం ఎన్నికల కమిషన్ ఫ్లైయింగ్ బృందాలు, స్టాటిక్ నిఘా విభాగాలు మూకుమ్మడిగా దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో  రూ. 1,12,90,720 నగదు, 18.9 లీటర్ల మద్యం, 18 చీరలు, రూ.19,17,000 విలువగల 2.464 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు  ప్రధాన ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 

Related Posts