YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కడియంకు కరోనా

కడియంకు కరోనా

వరంగల్ జూలై 22, 
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు వైరస్ బారిన పడుతున్నారు.  తాజాగా మాజీ ఉపముఖ్యమంత్రి, తెరాస నాయకుడు కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయన డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు,  గన్ మెన్ కు  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో వారిని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు.

Related Posts