YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానులకు హైకోర్టు బ్రేకులు

మూడు రాజధానులకు హైకోర్టు బ్రేకులు

విజయవాడ, ఆగస్టు4
ఏపీలో మూడు రాజధానులకు హైకోర్టు బ్రేకులు వేసింది. గవర్నర్ గెజిట్‌పై స్టేటస్ కో ఇచ్చింది. అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై స్టే విధించింది. ఆగస్టు 14 వరకు స్టే వర్తిస్తుందని కోర్టు తెలిపింది. రిప్లై కౌంటర్ వేయాలని ఏపీ సర్కార్‌ను ఆదేశించింది.. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై స్టే ఇవ్వాలని అమరావతి జేఏసీతో పాటూ మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేయగా.. మంగళవారం విచారణ జరిపి స్టేటస్ కో ఇచ్చింది.

Related Posts