YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

మన హిందూ దేశంలోకి

మన హిందూ దేశంలోకి

మన హిందూ దేశంలోకి వివిధ దేశాల నుంచి వచ్చి బ్రతుకుతున్న వారెందరో ఉన్నారు. అంతే కాదు శరణార్ధులుగా వచ్చిన విదేశస్థులు, దొంగతనంగా, అక్రమంగా చొరబడి బ్రతుకుతున్న విదేశస్థులు ఇలా చాలా మంది మన భారత దేశంలో బ్రతుకుతూ ఉన్నారు. ఆ వచ్చిన వారు ఎవరి బ్రతుకులు వారు బ్రతికితే ఎటువంటి సమస్యా లేదు.  

అయితే భారత దేశం ఎప్పుడూ శాంతి మంత్రం జపిస్తూ ఉంటుంది కాబట్టి మనము ఏమి చేసినా మనల్ని ఏమీ చేయదు. చేయలేదు. ఆ మన మంచితనాన్ని చేతకానితనంగానూ, పిరికితనంగానూ లెక్కగట్టి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ దేశ శ్రేయస్సుకూ, భద్రతకూ విఘాతం కలిగిద్దామని దుష్ట పన్నాగాలు పన్నుతూ ఉంటే  మటుకు అటువంటి ద్రోహుల తోలు వలిచి డోలు కట్టి వాయించడం జరుగుతుంది. సందేహమేలేదు. ఇది సత్యం.

పరాయి దేశాలకు కొమ్ము కాస్తూ, 
వారికి అమ్ముడుపోయి తొత్తుగా వ్యవహరిస్తూ, ఆయా దేశాల మతాలను ఈ హిందూ దేశం మొత్తంలో కూడా వ్యాపింప చేసి, హిందూ ధర్మాన్ని, హిందూ దేశాన్ని నాశనం చేయాలనే దుర్మార్గపు ఆలోచన చేస్తూ కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ ఉన్న కంచెర ఐలయ్య గొర్రెపై తక్షణమే  దర్యాప్తు  జరిపి నిజాలు గనుక బయటపడి వాడు,   విదేశీ తొత్తు,  దేశ ద్రోహి అని నిజమైతే అత్యంత కఠినంగా శిక్షించి దేశ బహిష్కరణ చేయటమే సరయిన న్యాయం. ఉత్తమం కూడా.    హిందువులలో అమాయకులైన పేదలను, నిరు పేదలను రకరకాల మాయ మాటలతోనూ ఇంక అనేక ప్రలోభాలలకు గురిచేసి పరాయి దేశాలలో పుట్టిన అన్య మతాలలోకి మత మార్పిడులను చేస్తూ మన హిందూ దేశాన్ని బలహీన పరచాలని చూస్తున్న ఇటువంటి విష కలుపు మొక్కలు మనకు తెలియకుండా ఇంకా లోలోపల ఉండే ఉంటాయి. వాటినన్నిటినీ కూడా   కూకటి వేళ్ళతో  పీకి మంటపెట్టి  పూర్తిగా దగ్ధం చేసి నాశనం చేయాలి.

పురాణాలు, గ్రంధాలలో చదివాం కదా. ఋషులు చేసే యజ్ఞ యాగాది క్రతువులను నాశనం చేయటం, ఆ మహా ఋషులను నానా హింసలకు గురి చేయటాన్ని. చివరికి వారి పాపం పండి దారుణమయిన చావును కొని తెచ్చుకున్నారు. కుక్క చావు చచ్చారు. అవునా. అలాగే ఇప్పుడు మనకు కూడా కొంత మంది రాక్షసులు తయారయ్యారు. అందులో ఇప్పుడు ముఖ్యంగా వార్తలలో బాగా నానుతున్న ఒక ఒంటి కన్ను రాక్షసుడు అంటుంటారు కదా అలాగే వీడు ఒంటి నిండా గజ్జి ఉన్న రాక్షసుడు. ఎవడురా వాడు అని ఆలోచిస్తున్నారా. ఇంకెవడుంటాడండి వాడే కంచెర ఐలయ్య గొర్రె గాడు. జీవించటానికి ఈ హిందూ దేశం కావాలి. దొబ్బి తినటానికి ఈ దేశం తిండే కావాలి. ఈ దేశంలోని నీరే తాగటానికి కావాలి. బ్రతకటానికి కావలసినవన్నీ ఈ మన హిందూ దేశంలోనివే కావాలి.  కానీ ఈ మన హిందూ దేశం మటుకు బాగుండకూడదు. నాశనమవ్వాలి ఇదే వాడి ఏకైక ధ్యేయం. తిన్న ఇంటికి కన్నాలు వేయటమంటే ఇలాగే ఉంటుంది.  ఈ మన హిందూ దేశంలో జీవిస్తూ, మన వాళ్ళు కల్పించిన రిజర్వేషన్ల ప్రయోజనాలను బాగా దొబ్బి, లబ్ధి పొంది ఎంతగా బాగు పడ్డాటంటే మామూలుగా కాదు ఎంతగానో బాగు పడ్డాడు. ఇంకేముంది తిన్నదరగట్లేదు.  తెల్లవారితే చాలు హిందువులలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్నిటినీ సీరియల్ వారీగా ఎలాబడితే అలా తిట్టుతూనే ఉంటాడు, విమర్శిస్తూనే ఉంటాడు వీడేదో బుద్ధిమంతుదైనట్టు. మళ్ళీ రాత్రి నిద్రపోయే వరకు ఇదే డ్యూటీ. ఇదే ఇప్పుడు ఆ గొర్రె ఎంచుకున్న దిన చర్య.   అందుకే నోటికి ఇష్టమొచ్చినట్లు వాగుతున్నాడు. వాడు వాగే వాగుడుకు అసలు అంతే లేదు. అర్ధమూ లేదు. ఇలా మన దేశం కల్పించిన అన్ని ప్రయోజనాలను దొబ్బుతూ ఈ మన హిందూ దేశం తిండి తింటూ, గాలి పీలుస్తూ హాయిగా బ్రతుకుతూ విశ్వాసమనేది ఏ కొశానా లేకుండా పరాయి దేశాలలకు లోపాయికారిగా అమ్ముడుపోయి, ఆ పరాయి దేశాలలోని అన్య మతాల వారి కాళ్ళూ, గడ్డాలు పట్టుకుని వారు పడేసే ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి, ఆ అన్య మతానికి మార్కెటింగ్ ఏజెంటుగా మన హిందూ దేశంలో అజ్ఞాతంగా అంటే ఎవరికీ తెలియకుండా పని చేస్తూ, ఆ మతాన్ని ఈ మన భారత దేశం మొత్తంలో వ్యాపింప చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని కంకణం కట్టుకున్న గుంట నక్క. ఒక దేశ ద్రోహి అనే చెప్పుకోవాలి. ఇలా నీతిలేని, సంస్కారంలేని  వీడు పరమ పూజ్యులు శ్రీ పరిపూర్ణానంద స్వామి వారిని నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడే వాడా. అసలు ఆ మహానుభావుని పక్కన కూర్చునే అర్హత కూడా లేదు వాడికి. అయితే ఏనాడో తెలియక ఏదో పుణ్యం చేసుకుని ఉంటాడు. అందుకనే వాడికి ఆ పూజ్యుడి పక్కన కూర్చునే  అంతటి భాగ్యం కలిగింది. మాట్లాడే తీరు, సంస్కారం లేకుండా మంచి మర్యాద అనేది కూడా లేకుండా సభ్యతను పాటించకుండా దుర్భాషలతో ఆ మహానుభావుని మనసుని గాయపర్చాడు. శ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి ఏ బాషా రాదు అని మాట్లాడాడే ఆ గొర్రె. మరి టీవీ9 లైవ్‌లో ఆ గొర్రె మాట్లాడుతూ చదువు అనే పదాన్ని సదువు అని మాట్లాడాడే మరి వీడికి ఎంతవరకు వచ్చు. కనీసం మన మాతృ బాష తెలుగే సరిగ్గా మాట్లడటం రాదే. మరి ఈ గొర్రె ఆ స్వామి వారిని విమర్శిస్తాడా. అసలు అంతటి వాడా ఈ గొర్రె. గురువింద సామెతను గుర్తుకు తెస్తుంది ఈ గొర్రె వాలకం.  ఫూజ్యులయిన శ్రీ పరిపూర్ణానంద స్వామి వారిని  ఎంతగానో బాధ పెట్టి పాపాన్ని మూటకట్టుకున్నాడు. ఇదంతా చూస్తుంటే వీడికి ఆ పాపం పండే రోజు దగ్గరకొచ్చినట్లుంది. అందుకే సంస్కారం లేకుండా ఎలాపడితే అలా వాగుతున్నాడు. ఆ చావును వాడంతట వాడే అదే కంచెర ఐలయ్య గొర్రె కోరి కొని తెచ్చుకుంటున్నాడా అని కూడా ఆనిపిస్తున్నది. హిందూ ధర్మాన్ని దూషించిన వారెవరయినా, ఎంతటి వారయినా బతికి బట్ట కట్టలేదు అనే నగ్న సత్యాన్ని ఎరుగని వారెవరూ ఉండరు. అవును. అనుభవించక తప్పదు మరి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా. వారి మాటలు ఊరికే పోవు జరిగి తీరుతుంది సందేహమే లేదు. 

ఒక రకంగా హిందూ దేశ సమగ్రతకు, సమాజానికి, దేశ భవిష్యత్తుకు పెను ప్రమాదంగా పరిణమించిన ఈ కంచెర ఐలయ్య గొర్రె గాడి విషయంలో మీనమేషాలు లెక్కించకుండ తక్షణమే అన్ని కోణాలలో పగడ్బందీగా దర్యాప్తులు జరిపి  నిజాలు రుజువయిన వెంటనే అత్యంత కఠినంగా శిక్షించి, వీడిని దేశ భహిష్కరణ చేయవలసిందిగా ఒక హిందువుగా దేశ భద్రత, మనుగడ, దేశ శ్రేయస్సు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఇదే తరహాలో యావత్ భారత దేశ ప్రజానీకం మొత్తం కూడా ముక్త కంఠంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఈ గొర్రెను అత్యంత కఠినంగా శిక్షించాలని విన్నపాలు పంపించటం ఎంతయిన అవసరం.    ఇక ఎలాంటి ఓర్పు, సహనము, దయ, జాలి అనే పదాలకు  తావివ్వకుండా  స్వస్థి చెప్పి హిందువులంతా ఈ కంచెరకు శిక్ష పడేవరకు ఉపేక్షించకూడదు. మనము ఈ విషయంలో మేలుకోకపోతే రేపు ఇంకొకడు మంచె గోలయ్య బర్రె అనే వాడు వస్తాడు. అందుకని ఇంకెవరూ ఈ హిందువుల విషయంలో నానా వాగుళ్ళు వాగే సాహసం గానీ, హిందూ ధర్మం జోలికి గానీ,  హిందూ దేశానికి సంభంధించిన విషయాలలో జోక్యం చేసుకుని మాట్లాడే సాహసం గానీ చేయాలంటే భయపడి చచ్చేట్లు ఉండాలి మనం తీసుకునే చర్యలు. ఇక నుండి ప్రభుత్వాలు పరాయి దేశాలలో పుట్టి, మనదేశంలోకి  వలస వచ్చిన అన్య మతాల ప్రచారాన్ని ఉక్కు పాదంతో అణచి వెయ్యాలి. ఆయా అన్య మతాల ప్రచారాన్ని నిర్వహిస్తున్న వారిని కూడా కఠినంగా శిక్షించి దేశం నుండి భహిష్కరించటమే సరయిన న్యాయం. ఈ భారత దేశం నా, మా హిందూ దేశం. ఈ దేశంలో  హిందూ సంస్కృతి, సాంప్రదాయ, ఆచార వ్యవహారాలకు, హిందూ దైవాలకు సంబంధించిన కార్యక్రమాలకు, ప్రచారాలకు ఎటువంటి విఘాతం కలుగకుండా,  ఆటంకమూ జరుగకుండా అత్యంత వైభవంగా  నిర్వహించుకునే అవకాశాలను కూడా హిందువులకు కల్పించాలి.  

ముఖ్యంగా రిజర్వేషన్లను పొందుతున్న వారిలో క్రైస్తవులు గానీ, హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోనికి మారిన వారెవరయినా ఉన్నారా అనే విషయంలో పూర్తి సమగ్ర దర్యాప్తును నిర్వహించి అటువంటి క్రైస్తవ మతాన్ని తీసుకుని కళ్ళు కప్పి  హిందూ ముసుగులు వేసుకుని   హిందువులుగా చలామణి అవుతున్న వారికి రిజర్వేషన్‌ల ప్రయోజనాలు అందుతూ ఉంటే తక్షణమే ఈ రిజర్వేషన్‌లను వారికి అందకుండా నిలిపివేయాలి. ఇది తక్షణమే 
కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు అమలు చేయాలి. ఇలా చేస్తే నిజంగా మన హిందువులలో అట్టడుగు స్థాయిలో ఉన్న నిరుపేదలకు  ఆ రిజర్వేషన్ల ప్రయోజనాలు 
తప్పనిసరిగా అందటానికి అవకాశాలు ఉంటాయి. తద్వార వారికి మంచి భవిష్యత్తును అందించిన వారవుతారు. ఇప్పటి వరకు ఆ రిజర్వేషన్‌ల ప్రయోజనాలను  ధనికులయిన క్రైస్తవులు, మతం మారిన క్రైస్తవులే హిందువులమనే ముసుగు కప్పుకుని లబ్ధి పొదుతూ వచ్చారన్నది , వస్తున్నారన్నది జగమెరిగిన సత్యం.  అందుకనే మన హిందువులలోని పేదలు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలయినా వాళ్ళు ఇంక నిరుపేదలుగానే మిగిలిపోయారు. జరుగుతున్న అన్యాయమైన, అక్రమమైన పరిస్థితులను తక్షణమే ప్రక్షాళణ 
చేసుకుంటే మనకు, మన హిందూ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. సర్వతోముఖ వికాసంతో మన భారత దేశం ప్రపంచంలోనే ఎవరూ అందుకోలేనంత అత్యున్నత శిఖరాలకు చేరుకుని విరాజిల్లుతుంది.

మన హిందువులు, హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలూ, సంఘాలూ, సమాజాలూ వివిధ రకాల పేర్లతో హిందూ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాయో అవన్నీ, పీఠాధిపతులు, స్వామీజీలు, హిందువులలోని రాజకీయ నాయకులు ఇలా హిందువులు అనే వారందరూ సమాయత్తమై ఏకమై సమష్ఠిగా  ఒకే హిందూ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని  మన హిందూ దేశ రక్షణకు, శ్రేయస్సుకు, రానున్న భవిష్యత్తరాల వారి బంగారు భవిష్యత్తు కోసం సింహ గర్జనలాగా మారుమ్రోగే హిందూ శంఖారావాన్ని పూరించి భారీ ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఎవరికి వారు మనకెందుకులే అని, మనది కాదుకదా అని అనుకోకుండా ఇది మన హిందువులందరి సమస్య అని భావించి పరిస్థితులు చక్కబడే వరకూ మనమందరమూ శ్రమించాలి.

Related Posts