హైదరాబాద్
రాబోయే బక్రీద్. బోనాల పండుగల సందర్భంగా పాతబస్తీ మదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు, కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. సీఆర్పీఎఫ్, ఆర్ఎఎఫ్, సీపీఎల్, సివిల్ పోలీసులు మార్చ్ నిర్వహించారు. ప్రజలలో భద్రత పై భరోసా కలిపించేందుకే ప్లాగ్ మార్చ్ లు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు