YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

తిరుపతి చేరుకున్న లోక్ సభ స్పీకర్

తిరుపతి చేరుకున్న లోక్ సభ స్పీకర్

తిరుపతి చేరుకున్న లోక్ సభ స్పీకర్
తిరుపతి
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రెండు రోజులపాటు తిరుపతి పర్యటనలో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి చేరుకున్నారు విమానాశ్రయంలో విజయసాయి రెడ్డి , మిధున్ రెడ్డిలు స్వాగతం పలుకగా, ఆయన నేరుగా విమానాశ్రయం నుంచి పద్మావతి అమ్మవారి  ఆలయానికి చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్వాగతం పలికి తర్వాత సంప్రదాయబద్ధంగా ఆయనకు అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు

Related Posts