YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ స్వామి మ‌ఠంలో పెద్ద శాత్తుమొర‌     

తిరుమలలో శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ స్వామి మ‌ఠంలో పెద్ద శాత్తుమొర‌     

తిరుమలలో శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ స్వామి మ‌ఠంలో పెద్ద శాత్తుమొర‌     
తిరుమల,మా ప్రతినిధి, సెప్టెంబర్ 07,    
తిరుమల శ్రీవారి ఆలయంకు ఎదురుగా ఉన్న శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ మఠం స్థాపించి 900 సంవత్సరాలు పూర్త‌యిన‌ సందర్భంగా శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ స్వామి మ‌ఠంలో మంగ‌ళ‌వారం ఉద‌యం పెద్ద శాత్తుమొర, విశేష పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. శ్రీశ్రీశ్రీ రామానుజులవారు తిరుమలలో పెద్ద జీయర్ మఠం స్థాపించిన విషయం విదితమే.
        లోక క‌ల్యాణార్థం, క‌రోనా వ్యాధి మూడ‌వ వేవ్ వ్యాప్తి నివార‌ణ‌కు శ్రీ‌వారిని ప్రార్థిస్తూ శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌రు 3నుండి 7వ తేదీ నుండి ఆళ్వారులు ర‌చించిన 4 వేల పాశురాల‌ను, రామానుజ నూత్తందాది, ఉప‌దేశ ర‌త్న‌మాల అఖండ పారాయ‌ణం నిర్వ‌హించారు.
        ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, శిష్యు బృందం పాల్గొన్నారు.

Related Posts