రంగారెడ్డి జిల్లా
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సంఘీ ఫామ్ హౌస్ వివాహ వేడుకలకు అనుమతులు లేకుండా మద్యాన్ని అధికారులు గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి ఎక్సైజ్ అధికారుల తనిఖీలు చేసి మద్యంను స్వాధీనం చేసుకున్నారు. సంఘీ ఫామ్ హౌస్ లోని తనిఖీలు చేయగా కారు లో డిక్కీలో 22 ఎన్ డి పి ఎఫ్ ఎల్, సీసాలు గుర్తించారు. బ్లాక్ లేబుల్ వోడ్కా లాంటి మద్యపానం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రిషబ్ జ్యోతి ప్రేమ్ సింగ్, నరసింహ లను అదుపులోకి విచారిస్తున్నారు.