హైదరాబాద్
నేను చ్చే దాకా కాంగ్రెస్ లో వుంటానని మాజీ ఎంపి వి హనుమంతరావు అన్నారు.శుక్రవారం అయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతది. ఉద్యోగాలు రావాలన్నా, ప్రమోషన్లు కావాలన్న రాహుల్ గాంధీ ప్రదాని కావాలి. దేశంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. మోడీ బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదు. మోడీకి ఓటు వేస్తే ఆదాని, అంబానీ లకు ఓటు వేసినట్లే. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయించే భాద్యత బీసీలు తీసుకోవాలనిఅన్నారు.