YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తనుజా రెడ్డి బైఠాయింపు

తనుజా రెడ్డి బైఠాయింపు

పిలేరు
సంఘటన స్థలానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి భార్య నల్లారి తనుజా రెడ్డి చేరుకున్నారు. నల్లారి తనుజారెడ్డి రోడ్డుపై బైఠాయించడంతో ఘటన స్థలానికి  పోలీస్ సిబ్బంది కూడా చేరుకున్నారు.
తనుజ రెడ్డి తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించారు. వాల్మీకిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి శేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి సాయంత్రం లోపల సంఘటనకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేస్తానని తెలపడంతో తనుజా రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు వెనుతిరిగారు.

Related Posts