
సికింద్రాబాద్
సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ అందరిని అకట్టుకుంటోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో పిల్లలు, పెద్దల తో పాటు వయస్సు తో సంబంధం లేకుండా కైట్ ఫెస్టివల్ లో పెద్ద ఎల్ సంఖ్యలో పాల్గొన్నారు ఇందులో భాగంగా కైట్ ప్రియుల ను ఆకర్షించే విధంగా గాలి లో వివిధ రకముల పతంగులు ఫార్నర్స్ ఎగరవేస్తూ అందరిని ఆకర్షింప జేస్తున్నాయి. అదేవిధంగా అన్ని జానర్స్ కు సంబంధించిన ఫుడ్ స్టాల్స్ , వివిధ రకాల బొమ్మలు, స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండగ వేల పిల్లలు పతంగులు ఎగరేస్తూ ఆనందంగా గడుపుతున్నారని, ఇలా నిర్వహిస్తున్న ప్రభుత్వానికి , కల్చరల్,టూరిజం అధికారులకు ఇక్కడికి వచ్చిన కైట్ ప్రియలు తల్లి తండ్రులు కృతజ్ఞ తలు తెలిపారు.