YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లోక్సభ మార్చి 5వరకు వాయిదా..

 లోక్సభ మార్చి 5వరకు వాయిదా..

- స్పీకర్ సుమిత్రామహాజన్ 

 లోక్ సభ మార్చి 5వరకు వాయిదా పడింది. వాయిదా అనంతరం లోక్ సభ ప్రారంభమైంది. సభలో ఏపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో లోక్ సభ మరోసారి వాయిదా పడింది. స్పీకర్ ఎంత చెప్పినా ఎంపీలు ఆందోళన విరమించలేదు. దీంతో సభను మార్చి 5 వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రకటించారు. 

Related Posts