YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఆసీస్‌తో తొలి టెస్టు.. ఆరు వికెట్లు కోల్పోయిన భారత్..!!

ఆసీస్‌తో తొలి టెస్టు.. ఆరు వికెట్లు కోల్పోయిన భారత్..!!

 నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా అడిలైడ్‌లో ఈ రోజు నుంచి జరుగుతున్న తొలి టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.   ప్రస్తుతం 54 ఓవర్లు ముగిసేసమయానికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. పుజారా 42, అశ్విన్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పిచ్‌పై పచ్చిక ఉండటంతో ముందుగా బ్యాటింగ్‌ చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు.

Related Posts