YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. రెండు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్..!!

 మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. రెండు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్..!!

 ఆస్ట్రిలియ తో జరుగుతున్న తొలి టెస్టు లో తొలి ఇన్నింగ్స్ లో 250 పరుగులు చేసిన భారత్. ఈ ఉదయం ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ప్రారంభించి మూడు వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది.  భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మేజిక్ చూపుతున్నాడు. ప్రస్తుతం ఖావాజా 26 పరుగులతో, హాండ్స్ కూంబ్ 7 పరుగులతో క్రీజులో ఉండగా, ఆస్ట్రేలియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు. న్న ఆట తొలి రోజులో పుజారా (123) అద్భుత ఆటతీరుతో భారత్ కు  గౌరవప్రదమైన స్కోర్ అందించారు.

Related Posts