YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

72 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి

72 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి

దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. 208 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన విరాట్‌ సేన 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత తన రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే చాపచుట్టేయడంతో ఘోర పరాజయం తప్పలేదు.

Related Posts