YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

వినియోగదారుల కోసం నూతన ప్లాన్ ను ప్రవేశపెట్టిన ఎయిర్ టెల్..!!

వినియోగదారుల కోసం నూతన ప్లాన్ ను ప్రవేశపెట్టిన ఎయిర్ టెల్..!!

 ఎయిర్ టెల్  సరికొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది. రూ.169 కి రోజుకు 1 జిబి డేటా, ఆన్ లిమిటెడ్ కాల్స్ ,100 ఎస్ యం ఎస్ లు  లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అలాగే వోడాఫోన్ కూడా రూ .169 కి ఓ నూతన ప్రీ పైడ్ ప్లాన్ ను ఇటీవలె ప్రవేశపెట్టారు.దీనిలోకూడా పైన చెప్పిన విధానంగా వినియోగదారులకు బెనిఫిట్స్ లభిస్తాయి.

Related Posts