YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నూతన సంవత్సర ఆఫర్ ప్రకటించిన జియో..!!

నూతన సంవత్సర ఆఫర్ ప్రకటించిన జియో..!!

 జియో..నూతన సంవత్సరం సందర్భంగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. రూ.399తో రీచార్జి చేసుకున్న వినియోగదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నది. అంటే రూ.399 విలువైన కూపన్లను కంపెనీకి చెందిన ఈ-కామర్స్ పోర్టల్ ఈజీయోలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈజియోతో కలిసి ప్రకటించిన ఈ నూతన సంవత్సర ఆఫర్ మైజియో యాప్‌లో మై కూపన్స్ క్రెడిట్ కానున్నది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందాలంటే కనీసంగా రూ.1,000 వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ పాత కస్టమర్లతోపాటు నూతన వినియోగదారులు జనవరి 31లోపు రూ.399తో రీచార్జి చేసుకున్న వారికి వర్తించనున్నది. మార్చి 15 లోగా కూపన్లను వాడుకోవాల్సి ఉంటుంది.

Related Posts