YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

భారత్ లక్ష్యం 289 పరుగులు..!!

 భారత్ లక్ష్యం 289 పరుగులు..!!

 భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. తొలుత టాస్‌ గెలిచి ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌  బౌండరీల వరద పారించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.  ఉస్మాన్‌ ఖవాజా, షాన్‌ మార్ష్, హాండ్స్‌కాంబ్‌ అర్ధశతకం సాధించారు.  భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్, భువి చెరో రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

Related Posts