YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

తొలి వన్డేలో భారత్ ఓటమి..!!

తొలి వన్డేలో భారత్ ఓటమి..!!

తొలి వన్డేలో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసీస్‌ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన కోహ్లీసేన క్రీజులో నిలదొక్కుకోవడానికి శ్రమించింది. రోహిత్‌ శర్మ(133), ధోని(51) రాణించినా టీమిండియాకు విజయం దక్కలేదు. రిచర్డ్‌సన్‌ నాలుగు వికెట్లు తీయగా.. స్టోయినస్‌, బెహ్రెన్‌డోర్ఫ్‌ చెరో రెండు వికెట్లు, పీటర్‌ సిడిల్‌ ఒక వికెట్‌ తీశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 9వికెట్ల నష్టానికి 254పరుగులు మాత్రమే చేయగలిగింది.

 


 

Related Posts