YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

భారత విజయ లక్ష్యం 231.. తొలి వికెట్‌ కోల్పోయిన టీం ఇండియా..!!

  భారత విజయ లక్ష్యం 231.. తొలి వికెట్‌ కోల్పోయిన టీం ఇండియా..!!

  మిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసీస్‌ జట్టు భారత్‌కు 231 లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్‌ 48.4 ఓవర్లలోనే ‌230 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోహ్లీ సేన ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 
 మరోవైపు  231 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. సిడిల్‌ వేసిన ఆరో ఓవర్‌ చివరి బంతికి ఓపెనర్‌ రోహిత్‌(9) షాన్‌ మార్ష్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

Related Posts