YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

మార్కెట్లు నష్టాలతోనే  కొనసాగాయి.

Highlights

  • డాలరుతో రూపాయి  విలువ రూ.64.98
మార్కెట్లు నష్టాలతోనే  కొనసాగాయి.

 నష్టాలతోనే ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అలాగే కొనసాగాయి. బుధవారం  స్వల్పంగా కోలుకున్న మార్కెట్లు  సూచీలు నేడు మళ్లీ నష్టాల పాలయ్యాయి. ఉదయం  బీఎస్‌ఈ  సెన్సెక్స్‌ 25.36 పాయింట్లు నష్టపోయి 33,819.50 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14.75 పాయింట్ల నష్టంతో 10,382.70 పాయింట్లకు చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.64.98 వద్ద ట్రేడవుతోంది.  బీపీసీఎల్‌, ఐడియా సెల్యూలార్‌, ఓఎన్‌జీసీ, డా.రెడ్డీస్‌ ల్యాబ్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి. సన్‌ ఫార్మా, అరబిందో ఫార్మా, అదానీ పోర్ట్స్‌, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. 

Related Posts