![వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం, వెండి వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం, వెండి](https://www.yuvnews.com/telugu/admin/public/files/AUGUST%202021/goldrate.jpg)
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే కాకుండా చెన్నై, ఢిల్లీలలో కూడా ఈ రోజు తులం మీద రూ.300 నుంచి రూ.330 వరకు తగ్గింది. నేడు పసిడి ధరలు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.