YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

గ్రూప్-2 పరీక్ష పత్రాల పరిశీలన 

Highlights

  • ఈ శని, ఆదివారాల్లో పరిశీలనకు 
  • మధ్యంతర ఆదేశాలు జారీ 
  • ముగ్గురు న్యాయవాదులను నియమించాలని రిజిస్ట్రార్ కి  సూచన
  • మధ్యంతర ఆదేశాలు జారీ 
  • మార్చి19వ తేదీకి విచారణ వాయిదా
  • ఉమ్మడి హైకోర్టు నిర్ణయం
గ్రూప్-2 పరీక్ష పత్రాల పరిశీలన 

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన  గ్రూప్-2 ఉద్యోగ నియామక పరీక్షపత్రాలను పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించింది.ఇందుకోసం ముగ్గురు న్యాయవాదులను నియమించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ న్యాయవాదులు దిద్దినట్లు ఉన్న జవాబులకు సంబంధించి వైట్ నర్ వినియోగించిన ఓఎంఆర్ జవాబు పత్రాలను పరిశీలించనున్నారు. ఈ శని, ఆదివారాల్లో ఈ ఓఎంఆర్ జవాబు పత్రాలను పరిశీలించాలని, మూడు వారాల్లో పరిశీలన నివేదికను తమ ముందుంచాలని సూచించింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది.

Related Posts