సిరిసిల్లా: జిల్లా జాయింట్ కలెక్టర్ యాస్మీన్ బాష మంగళవారం నూతనంగా నిర్మిన్స్తున్న కలెక్టర్ సమీకృత భవన సముదాయ పనులను పరిశీలించరు. నాణ్యతపరమైన పనులు చేపట్టాలని ఆదేశించారు.పూర్తిస్థాయిలో భవన నిర్మాణం జరిపి అందజేయాలని అన్నారు. ఈవీఎం గో-డౌన్ నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని, కలెక్టర్ క్యాంపుఆఫీ స్ భవనానికి పహరి గోడ నిర్మాణం, ఇంటర్నెల్ డెకరేషన్ చేయాలని సూచించారు. క్యాంపు కాపలాదారుడికి నివాస గృహంను నిర్మించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ ఖీమ్యా నాయక్, ఆర్ అండ్ బి ఈఈ విఘ్నేశ్వర్ రెడ్డి,ఎ.డి సర్వే అండ్ ల్యాండ్ రికార్డుస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.