YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఆర్మీ ప్లగ్ డేకి ఎస్బిఐ ఫండ్

ఆర్మీ ప్లగ్ డేకి ఎస్బిఐ  ఫండ్

 ఫండ్ గవర్నర్ కు రూ,.10 .67 లక్షల చెక్ అందుచేత 

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు ఎస్బిఐ  చీఫ్ జనరల్ మేనేజర్ జె. స్వామినాథన్ ఈ చెక్ ను అందచేశారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమం లో జిఎం ప్రబోధ్ పారిఖ్ , డిజిఎం బంగార్రాజు, ఎజిఎం వీర శేఖర్ , సైనిక్ సంక్షేమ విభాగం డైరెక్టర్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .

Related Posts