YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కివీస్ చేతిలో కంగుతిన్న భారత్

 కివీస్ చేతిలో కంగుతిన్న భారత్

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన సెమీఫైనల్లో భారత్‌పై న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో కివీస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లోకి రెండోసారి అడుగుపెట్టింది. 2008 అండర్‌-19 ప్రపంచకప్‌లో సారథులుగా తలపడిన కోహ్లీ, విలియమ్సన్‌ మరోసారి సెమీస్‌లో తలపడ్డారు. 11 ఏళ్ల క్రితం జరిగిన సెమీస్‌లో కివీస్‌ను ఓడించి భారత్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. కానీ ప్రస్తుతం ప్రపంచకప్‌లో కోహ్లీసేనను మట్టికరిపించి విలియమ్సన్‌సేన తుదిపోరుకు సిద్ధమయ్యింది.

Related Posts