YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కన్నుమూత

 మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కన్నుమూత

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. 1938 మార్చి 31న పంజాబ్‌లోని కపుర్తాలలో షీలా జన్మించారు. 1998 నుంచి 2013వరకు మొత్తం మూడు పర్యాయాలు ఆమె దిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించారు. దిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన షీలా దీక్షిత్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.

 

Related Posts