YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నగదు డిపాజిట్లపై ఆంక్షలు విధించిన టీటీడీ

నగదు డిపాజిట్లపై ఆంక్షలు విధించిన టీటీడీ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు కానుకలుగా సమర్పించే చిల్లర నాణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం, వాటిని స్వీకరించేందుకు బ్యాంకులు నిరాసక్తంగా ఉండటం, చిల్లరను స్టోర్ చేసేందుకు సరైన గోడౌన్లు లేకపోవడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ బ్యాంకు అయితే, తమ వద్ద నుంచి చిల్లరను తీసుకుంటాయో, ఆ బ్యాంకుల్లోనే భక్తులు కానుకల రూపంలో సమర్పించే బంగారం, కరెన్సీ నోట్లను డిపాజిట్ చేస్తామని తేల్చి చెప్పింది. 
 

Related Posts