YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సాధనలో ముందు వరుసలో ఉంటాం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సాధనలో ముందు వరుసలో ఉంటాం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సాధనలో ముందు వరుసలో ఉంటాం
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల   సెప్టెంబర్ 11
అన్ని అర్హతలు గల ధర్మపురిని డివిజన్ గా ఏర్పాటు చేయాలని ధర్మపురి డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న డివిజన్ సాధన ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ముందువరుసలో ఉంటుందని జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.ధర్మపురి మండల కేంద్రం లో    బుధవారం ధర్మపురి డివిజన్ సాధన సమితి ప్రతినిధులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలసి  వినతిపత్రం సమర్పించారు.   సానుకూలంగా స్పందించిన ఆయన ధర్మపురి పరిసర ప్రాంత,ప్రజల అభివృద్ధికి  డివిజన్ ఏర్పాటు ఎంతగానో ఆవసరం ఉన్నదని డివిజన్ కు ఆన్ని సౌకర్యాలు ఆనువుగా ఉన్నదని ఆన్నారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఏర్పాటుకు సాధన సమితితో కలసి తనవంతు కృషిచేస్తానని  తెలిపారు. రైతు సమస్యలపై పరిష్కరణ కోరతూ కాంగ్రెస్ పార్టీతో కలసి డివిజన్ సాధన  సమితి సభ్యులు జగిత్యాల ఆర్డీవో కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమాలలో  వేముల విక్రమ్ రెడ్డి,మోతే నరేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ,ధర్మపురి డివిజన్ సాధన సమితి నాయకులు తదితరులు 
పాల్గొన్నారు.

Related Posts